ఇరువర్గాలపై కేసు నమోదు

55చూసినవారు
ఇరువర్గాలపై కేసు నమోదు
తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలో దారి విషయంలో వైకాపా, తెదేపా వర్గీయులు ఈ నెల 22 న ఘర్షణ పడిన ఘటనలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం తెలిపారు. తెదేపాకు చెందిన కథాలప్ప, ఖాదర్ బాషా, హుస్సేన్, మహబూబ్ బాషా మరో నలుగురు, వైకాపాకు చెందిన రాజమోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అశోక్ రెడ్డి మరో ఇరువురుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్