మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం

83చూసినవారు
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పెన్నా సిమెంట్స్ జనరల్ మేనేజర్ క్రిష్ణయ్య యాదవ్ తెలిపారు. తాడిపత్రి మండలంలోని తలారిచెరువులోని పెన్నా సిమెంట్ ప్యాక్టరీలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాక్టరీలో సుమారు 300 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మానవ మనుగడకు వృక్షాలే ఆధారం అని అన్నారు.

సంబంధిత పోస్ట్