పెద్దవడుగూరు లో ప్రచారాన్ని వేగవంతం చేసిన జెసి

66చూసినవారు
పెద్దవడుగూరు మండల కేంద్రంలో టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని గురువారం వేగవంతం చేశారు. మండల కేంద్రంలో ఆయన పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని జెసి అస్మిత్ రెడ్డి అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్