నామినేషన్ దాఖలు చేసిన జేసీ అస్మిత్ రెడ్డి

589చూసినవారు
తాడిపత్రిలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసి అస్మిత్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయన నివాసం వద్ద నుంచి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ పవన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్