శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

50చూసినవారు
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణంలో బుధవారం పర్యటించారు. పట్టణ పరిధిలోని పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి కుటుంబ సమేతంగా చేరుకుని ప్రత్యేక పూజ చేశారు. అనంతరం శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వయంగా జలాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్