పెద్దపప్పూరు మండలంలో నీటి పరీక్షలు చేపట్టిన అధికారులు

54చూసినవారు
పెద్దపప్పూరు మండలంలో నీటి పరీక్షలు చేపట్టిన అధికారులు
పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో అధికారులు తాగునీటికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందుతుండటంతో పంచాయతీ కార్య దర్శి లవకుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అఖిల్ గ్రామంలోని తాగునీటి ట్యాంకులలో ఉన్న నీటికి వాటర్ టెస్టింగ్ నిర్వహించారు. అనంతరం నీటి పరీక్షల నివేదికను ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీవో అధికారులకు పంపినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్