శిథిలావస్థలో బీసీ వసతిగృహం‌ - భయాందోళనలో విద్యార్థులు

62చూసినవారు
శిథిలావస్థలో బీసీ వసతిగృహం‌ - భయాందోళనలో విద్యార్థులు
ఉరవకొండ పట్టణం బీసీ వసతి గృహం విద్యార్థులు భయం గుప్పెట్లో చదువులు కొనసాగిస్తున్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వసతి గృహంలో పెచ్చులు ఊడుతున్న వార్డెన్ పట్టించుకోకపోవడం లేదని బిజెపి నేత కేశవ నాయక్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కేశవ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్