కూడైరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు

72చూసినవారు
కూడైరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు
కూడైరు మండలం శివరాంపేట గ్రామం సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు కూడేరు నుంచి ఉరవకొండకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన యువకులు సుజాలన్ కంపెనీలో పని ముగించుకుని వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్