నేను బడికి పోతా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

53చూసినవారు
నేను బడికి పోతా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'నేను బడికి పోతా' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో సుబ్బరాజు కోరారు. మంగళవారం ఉరవకొండ మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేను బడికి పోతా కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో సుబ్బరాజు మాట్లాడుతూ. అర్హత కలిగిన, ప్రతి విద్యార్థికి నూటికి నూరు శాతం బడిలోకి చేర్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్