సచివాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ

1084చూసినవారు
సచివాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ
ఉరవకొండ చిన్న ముస్టుర్ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ దామోదర్ నాయుడు బుధవారం తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు నమోదు మరియు పని తీరు ను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేర్చాల్సిన భాద్యత సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ కు ఉందని చెప్పారు. ప్రజలకు సీజనల్ వ్యాధులు పట్ల పూర్తి గా అవగాహనా కల్పించాలని అదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్