గొర్రెలకు నీలినాలుక టీకాలు వేయించాలి: పశు వైద్యాధికారి

60చూసినవారు
గొర్రెలకు నీలినాలుక టీకాలు వేయించాలి: పశు వైద్యాధికారి
గొర్రెలకు నీలినాలుక నివారణ టీకాలు వేయించాలని పశువైద్యాధికారి రమేష్ తెలిపారు. శుక్రవారం బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం, గుండ్లపల్లి గ్రామాల్లోని గొర్రెల మందలకు వ్యాధి తీవ్రతను పరిశీలించి, 250 గొర్రెలకు నివారణ టీకాలు వేశారు. నరసాపురం, యలగలవంక గ్రామాల్లో గేదెల్లో గర్భకోశ వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందించామని పశువైద్యాధికారి తెలిపారు. గొర్రెలకు వ్యాధులు రాకుండా టీకాలు తప్పకుండా వేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్