గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

51చూసినవారు
గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
ఉరవకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు డీసీఓ మురళీకృష్ణ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పరిశీలనకు వచ్చిన ఆయన పాఠశాల విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉరవకొండ గ్రామపంచాయతీ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్