విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామంలో టీడీపీ ఆధిక్యం

72చూసినవారు
విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామంలో టీడీపీ ఆధిక్యం
ఎన్నికల ఫలితాల్లో ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామమైన రాకెట్లలో టీడీపీకి ఆధిక్యం వచ్చింది. ఇక్కడ నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా 3, 144 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు 1, 314 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 1, 246 ఓట్లు వచ్చాయి. 68 ఓట్లు టీడీపీకి ఎక్కువగా వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి స్వగ్రామంలో కూడా మెజార్టీ దక్కకపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చగా మారింది.

సంబంధిత పోస్ట్