పయ్యావుల కేశవ్ విజయానికి కృషి చేస్తాం

1062చూసినవారు
పయ్యావుల కేశవ్ విజయానికి కృషి చేస్తాం
ఈ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని వైకాపా నుంచి తెదేపాలో చేరిన నాయకులు స్పష్టం చేశారు. గురువారం రాత్రి కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి చెందిన ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు రామ్మోహన్ తో పాటు మరింత మంది వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. అనంతపురంలో వారికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెదేపా కండువా లను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్