ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. సీఎం జగన్ ట్వీట్

55చూసినవారు
ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. సీఎం జగన్ ట్వీట్
మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తి చేసిన సీఎం జగన్ 'ఆంధ్రప్రదేశ్ సిద్ధం' అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఫ్యానుకు ఓటేయాలని పేర్కొన్నారు. నేడు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 86 నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర చేపట్టారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్