సిద్దవటంలో 35 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

71చూసినవారు
సిద్దవటంలో 35 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
సిద్దవటం మండలంలోని పార్వతిపురం గ్రామ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద 35 బస్తాల చౌక బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని శుక్రవారం సిద్దవటం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను, మరొకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ ఐ శివప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్