రైతులకు అవసరమైన ఎరువుల మందుల మాత్రమే విక్రయించాలి

82చూసినవారు
రైతులకు అవసరమైన ఎరువుల మందుల మాత్రమే విక్రయించాలి
రైతులకు అవసరమైన ఎరువుల మందులు మాత్రమే విక్రయించాలని ఎరువుల డీలర్లకు చెన్నూరు మండల వ్యవసాయ అధికారిని శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఆమె మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె డీలర్లతో మాట్లాడుతూ నిషేధించిన మందులను విక్రయించవద్దని డీలర్లకు తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను మాత్రమే ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్