వీరపునాయన పల్లిలో టిడిపిని వీడి వైసిపిలో చెరికలు

1877చూసినవారు
వీరపునాయన పల్లిలో టిడిపిని వీడి వైసిపిలో చెరికలు
వీరపునాయన పల్లి మండలంశుక్రవారం మర్రిపల్లి,ఓబులరెడ్డిపల్లి గ్రామాలలో 50 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. కమలాపురం నియోజకవర్గ నాయకుడు సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు తెలుగుదేశం కు రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరారు.మర్రిపల్లి గ్రామంలో సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఒబులరెడ్డి పల్లె లో 30 కుటుంబాలు సాయినాథ్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్