మదనపల్లెలో మాజీ సీఎంకు ఘన స్వాగతం

2256చూసినవారు
ఏపీ ఉమ్మడి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మదనపల్లి బార్డర్ లో శనివారం కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. పూలబొకేలను అందజేసి పూలమాలలతో సన్మానించారు. అనంతరం అక్కడి నుంచి మదనపల్లి మీదుగా కలికిరికి నల్లారి కాన్వాయ్ బయలుదేరి వెళ్ళింది. మాజీ సిఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని సాయిలోకేష్, రాందాస్ చౌదరి, చల్లపల్లి నరసింహరెడ్డి, ఎల్లంపల్లి ప్రశాంత్, సేతు, జంగాలశివరాం, అనిత కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్