మదనపల్లెలో జీడీఏల భిక్షాటన

53చూసినవారు
మదనపల్లెలో జీడీఏల భిక్షాటన
మదనపల్లె ఆస్పత్రి ఎదుట జీడీఏలు శనివారం బిక్షాటన చేపట్టారు. ప్రభుత్వం తమకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, మదనపల్లె ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీడీఏలు ఆస్పత్రి వద్ద భిక్షాటన చేస్తూ ఆందోళన చేశారు. సీపీఐ నాయకులు సాంబశివ, కృష్ణప్ప మాట్లాడుతూ. ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్