మదనపల్లెలో యువకుడిపై మూకుమ్మడిగా దాడి

50చూసినవారు
మదనపల్లె పట్టణం మల్లికార్జున కూడలిలో మంగళవారం రాత్రి ఒక యువకున్ని 10 మంది మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం జరిగింది. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్షక్ వాహనం వచ్చేలోపే అక్కడి నుంచి దాడికి పాల్పడిన యువకులు అదృశ్యం అయ్యారు. గాయపడ్డ యువకున్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్