టీడీపీ రాజగురువు రామోజీరావు

58చూసినవారు
తెలుగుదేశం పార్టీకి రాజగురువు రామోజీరావు అని ఆ పార్టీ నాయకులు అన్నారు. టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జే వెంకటేష్, మార్కెట్ మాజీ డైరెక్టర్ గంగారపు నవీన్ చౌదరి, తదితరులు మదనపల్లెలో పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ రామోజీరావు సమాజానికి ఎన్నో సందేశాత్మక చిత్రాలు అందించారన్నారు. ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్