ప్రొవిజినల్ స్టోర్ లో సరుకులు కొట్టేసిన కిలాడి లేడీ

564చూసినవారు
ప్రొవిజినల్ స్టోర్లో సరుకులు కొట్టేసిన కిలాడి లేడి ఉదంతం శనివారం మదనపల్లెలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం. సుమారు 25ఏళ్ల వయసున్న కిలాడీ లేడి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లోని ప్రొవిజినల్ స్టోర్ కు వెళ్లింది. రూ. 5వేలకు సరుకులు కొనుక్కొంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అమౌంట్ ఫ్రోసిసింగ్లో ఉండగా షాప్ నుంచి వెళ్లిపోయింది. సీసీ కెమెరా పుటేజ్ పరిశీలించిన యజమాని, మోసం చేసిందని వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్