ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

75చూసినవారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎస్సీ , ఎస్టీ అట్రాసిటి కేసు విచారణను మంగళవారం రాయచోటి ఇన్చార్జ్ డీఎస్పీ ఎన్ సుధాకర్ విచారణ చేపట్టారు. కలికిరి బజారు వీధి క చెందిన కొందరు వ్యక్తులు కులం పేరుతో తనను దూషించి దాడి చేశారని కలికిరి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ వాసి గడ్డం ఏసురాజు సోమవారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్