గంజాయి, మత్తు, మాదకద్రవ్యాల అవగాహన సదస్సు

55చూసినవారు
గంజాయి, మత్తు, మాదకద్రవ్యాల అవగాహన సదస్సు
స్వచ్ఛంద సంస్థల అమ్మా హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో శుక్రవారం పొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలోవిద్యార్థులకు గంజాయి, మత్తు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పొద్దుటూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సిద్దార్థ్ యాదవ్ విచ్చేశారు. వారు యువత ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, దానివల్ల సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్