స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్సీ

57చూసినవారు
పరిసరాల పరిశుభ్రత బాధ్యత అందరిదని పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పులివెందుల మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ దిశగా వేస్తున్న అడుగుల్లో ప్రతి ఒక్కరూ భాగం కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్