వేంపల్లిలో ఆరుగురు జూదరుల అరెస్ట్

53చూసినవారు
వేంపల్లిలో ఆరుగురు జూదరుల అరెస్ట్
వేంపల్లి పట్టణంలో జూదం ఆడుతున్న ఆరుగురిని ఆరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. సీఐ సురేశ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం వేంపల్లె పంచాయతీ పరిధిలోని పాపాఘ్ని నది సమీపంలో జూదం ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేశారు. జూదరులను అరెస్టు చేయడంతోపాటు వారి వద్ద నుంచి రూ. 4, 200 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్