వేంపల్లి: మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

59చూసినవారు
టీడీపీ, జనసేన, బీజేపీలు మహిళలను నమ్మించి మోసగించడం అన్యాయమని కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. తులసి రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన వేంపల్లిలో మాట్లాడుతూ. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహాలక్ష్మి
పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్