ప్రతి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

67చూసినవారు
తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన చిట్వేలి మండల ప్రజలకు రుణపడి ఉంటానని ప్రతి గ్రామంలోనూ సమస్యలను పరిష్కరించడానికి శాయిశక్తుల కృషి చేస్తానని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ అన్నారు. ఆదివారం చిట్వేలిలోని కళ్యాణ మండపంలో ఉమ్మడి కూటమి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్