అన్నమయ్య జిల్లా కోడూరు మండలం ఇటీవల జనసేన రాష్ట్ర కార్యదర్శి తాటంశెట్టి నాగేంద్ర అస్వస్థతకు గురి అయి హాస్పిటల్ నుంచి తమ నివాసానికి వచ్చిన ఆయనను సోమవారం పరామర్శించి, ఆరోగ్యం గురించి టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.