ఆ దుర్మార్గులను శిక్షించాలి

60చూసినవారు
ఆ దుర్మార్గులను శిక్షించాలి
గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళ సమాఖ్య అన్నమయ్య జిల్లా కార్యదర్శి మర్రి సుమిత్రమ్మ, అధ్యక్షురాలు నంద్యాల సరోజమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలో వారు మాట్లాడుతూ కాలేజీ అమ్మాయిల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు..

సంబంధిత పోస్ట్