పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: విఆర్డీఎస్ సురేంద్రారెడ్డి

81చూసినవారు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: విఆర్డీఎస్ సురేంద్రారెడ్డి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని విఆర్డీఎస్ సురేంద్రారెడ్డి ఆన్నారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయ చోటి కస్తూరిభా గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సురేంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటికి నీరు పోసి కాపాడాల్సిన బాధ్యత కూడ తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్