రేపు మల్లయ్య కొండకు రెండు ఆర్టీసీ బస్సులు

83చూసినవారు
తంబళ్లపల్లి మండల సమీపంలో వెలిసిన మల్లయ్య కొండల్లో రేపు శ్రావణ పౌర్ణమి కుంబాభిషేకం సందర్భంగా భక్తులకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా రెండు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు మదనపల్లి వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా గమ్యం చేరాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్