పల్నాడులో వైకాపా కార్యకర్తల మరో అరాచకం (వీడియో)

51చూసినవారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పెద్ద అగ్రహారంలో పోలింగ్ తర్వాతి రోజు వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కర్రలు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అండతో ఈ అరాచకం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు తాజాగా వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్