మరో సానుభూతి నాటకమిది: రఘురామ

573చూసినవారు
మరో సానుభూతి నాటకమిది: రఘురామ
రాష్ట్రంలో మరో సానుభూతి నాటకానికి సీఎం జగన్ తెర లేపారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై రాయి దాడి వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్ ఎందుకు ఆగిపోయింది? భద్రత వలయం ఏమైనట్లు? ఘటన జరిగిన వెంటనే పంగలకర్ర ఉపయోగించినట్లు ఎలా చెప్పారని రఘురామ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్