AP: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

74చూసినవారు
AP: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు
విజయవాడలోని దుర్గ గుడిలో భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వ‌స్తుండ‌గా.. ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. కాగా, జ‌న‌వ‌రి ఏడో తేదీ వరకు దీక్షల విరమణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది దీక్షాధారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్