సైబర్ మోసం.. హీరోయిన్‌కు రూ.లక్షల్లో నష్టం

84576చూసినవారు
సైబర్ మోసం.. హీరోయిన్‌కు రూ.లక్షల్లో నష్టం
తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాల్లో న‌టించిన హీరోయిన్ అంజలి పాటిల్ సైబర్ మోసం బారిన ప‌డ్డారు. మొత్తం రూ.5.79 లక్షలను ఆమె న‌ష్ట‌పోయారు. మీ పేరుతో ఉన్న పార్సిల్ డ్రగ్స్‌తో ప‌ట్టుబ‌డింద‌ని, మీ ఆధార్ కార్డు అందులో ఉంద‌ని అంజలికి ఒక సైబర్ నేర‌గాడు ఫోన్ చేసి భ‌య‌పెట్టారు. త‌ర్వాత ఆమెకు మ‌రొక‌రు ఫోన్ చేసి.. సైబర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాన‌ని డ‌బ్బు పంపాల‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఆమె వారికి డ‌బ్బు పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్