సెబీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

78చూసినవారు
సెబీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు సెబీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంలో పెండింగ్‌లో ఉన్న 24కేసుల్లో రెండు కేసుల దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ధర్మాసనం పేర్కొంది. అనంతరం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను బలపరచడంలో కోర్టు నియమించిన నిపుణుల ప్యానెల్ చేసే సిఫార్సులను సెబీ, కేంద్ర ప్రభుత్వం పరిగణించాలని న్యాయస్థానం తెలిపింది.

సంబంధిత పోస్ట్