కేసీఆర్ను పరామర్శించనున్న సీఎం జగన్
By dwarak 2914చూసినవారుఏపీ సీఎం జగన్ రేపు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం కేసీఆర్తో కలిసి లంచ్ చేయనున్నారు. లంచ్ మీటింగ్ తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ వెళ్లనున్నారు. కాగా, ఇటీవలే కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.