AP: ఎన్నికల శంఖం పూరించిన బీజేపీ

63చూసినవారు
AP: ఎన్నికల శంఖం పూరించిన బీజేపీ
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం వేదికగా బీజేపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల శంఖం పూరించింది. గురువారం భీమవరం స‌భ‌లో ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని స్ప‌ష్టం చేశారు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని బీజేపీ ఈ స్థాయికి చేరుకుంద‌ని తెలిపారు. ఒక సాధారణ కార్యకర్త ప్రధాని కావడం.. బీజేపీలోనే సాధ్యమ‌ని చెప్పారు.

సంబంధిత పోస్ట్