ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

24858చూసినవారు
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం అనంతపురం- జేఎన్టీయూలో ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి ఫలితాలను విడుదల చేశారు. మే 8న AP ECET పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. 93.34 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు. https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx ఈ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్