వీఆర్ఏలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

172563చూసినవారు
వీఆర్ఏలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
వీఆర్ఎలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వీఆర్ఎలకు రూ.500 డీఏ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరికి రూ.300 డీఏ ఇచ్చేవారు. తాజాగా దీనిని ప్రభుత్వం రూ.500కు పెంచింది. కాగా రాష్ట్రంలో సుమారు 19500 మంది వీఆర్ఎలు విధులు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్