AP: చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

376497చూసినవారు
AP: చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి
తిరుప‌తి జిల్లా పాకాల మండలం ఊటువంకలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. మృతుల‌ను తేజ(7), పునీత్‌(8), రామకృష్ణ(9)లుగా గుర్తించారు. చిన్నారుల మృతితో.. వారి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్