APPSC గ్రూప్-1 పరీక్షపై అసెంబ్లీ కీలక చర్చ

71చూసినవారు
APPSC గ్రూప్-1 పరీక్షపై అసెంబ్లీ కీలక చర్చ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్