ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తన మంత్రివర్గంపైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. TDPతో పాటుగా జనసేన, బీజేపీకి ఇచ్చే మంత్రుల సంఖ్య.. శాఖలపైన నిర్ణయం జరిగినట్లు సమాచారం. జనసేనకు ఇచ్చే శాఖలపై చర్చలు జరుగుతుండగా.. దేవాదాయ, వైద్య శాఖలను బీజేపీకి ఇవ్వనున్నట్లు సమాచారం.