దాడులను ఖండించిన షర్మిల

56చూసినవారు
దాడులను ఖండించిన షర్మిల
ఏపీలో వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని అన్నారు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ చర్యలకు.. బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్