ఏపీలో రాజకీయంగా
వైసీపీ ఉనికిని లేకుండా చేయ
ాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది
. ఆ పార్టీని ఈ అయిదేళ్లలో
వీలైనంతవరకూ దెబ్బ కొడితే 2029 ఎన్నికలకు ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు అని బాబు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది
లా ఉంటే వైసీపీకి శాసనమండలిలో బలం ఉంది. ఏకంగా 38 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా శాసనమండలిలో కీలకం. ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో శాసనమండలిని రద్దు చేయించేందుకు బాబు చూస్తున్నారు అని అంటున్నారు.