బద్వేల్ ఘటన.. నిందితుడికి కఠినంగా శిక్షించాలి: పురందేశ్వర

67చూసినవారు
బద్వేల్ ఘటన.. నిందితుడికి కఠినంగా శిక్షించాలి: పురందేశ్వర
బద్వేల్ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని, ఈ ఘటనలో సహకరించిన ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే ముద్దాయిని కఠినంగా శిక్ష పడాలన్నారు.

సంబంధిత పోస్ట్