పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

83చూసినవారు
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
TG: రాష్ట్రంలోని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌ రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ముగింపు వేడుకలకు శనివారం సీఎం హాజరయ్యారు. పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు నిర్మిస్తామని, వచ్చే ఏడాది 1-5 క్లాసులతో ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్