టీడీపీ నేతలపై బాలినేని ఆగ్రహం

53చూసినవారు
టీడీపీ నేతలపై బాలినేని ఆగ్రహం
AP: ఒంగోలులో 24 వేలకు పైగా పేద లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే అవి ఫేక్ పట్టాలని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. పతిపక్ష నాయకుల చేస్తున్న విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్